India : ఖతార్(Qatar) లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను(Former Navy Officers) ఖతార్ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్(India) కి తిరిగి వచ్చారు. ముందు వీరందరికీ మరణ శిక్ష విధించారు. ఆ తరువాత దానిని జైలు శిక్షగా మార్చింది. మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
పూర్తిగా చదవండి..BIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్.. భారత్ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు!
ఖతార్ లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను ఖతార్ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్ కి తిరిగి వచ్చారు.మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
Translate this News: