Gandhi Bhavan : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం భారీ అవినీతికి పాల్పడినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికలకోసం పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మంగళవారం గాంధీభవన్లో జరిగిన ‘తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ’(పీఈసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు.
పూర్తిగా చదవండి..Telangana : కేసీఆర్ అవినీతిని గ్రామగ్రామాన చాటిచెప్పండి.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని గ్రామగ్రామాన చాటిచెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.
Translate this News: