Janasena Leader Prudhvi Raj: తిరుపతిలో జనసేన నేత, సినీ నటుడు పృథ్వీ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దరిద్రపు పాలన సాగుతుందన్నారు. బటన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని..వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోవడమేనని కౌంటర్లు వేశారు. జగన్ రెడ్డి, ఆయన సైన్యం దోచుకో దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Prudhvi Raj: వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోండి .. పృథ్వీ రాజ్ మాస్ వార్నింగ్..!
ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీ రాజ్. ఏపీలో దరిద్రపు పాలన నడుస్తోందన్నారు. వారం రోజుల్లో వైసీపీ తట్టాబుట్టా సర్దుకోవడమేనని కౌంటర్ వేశారు. జగన్ రెడ్డి, ఆయన సైన్యం దోచుకో దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారని విమర్శలు గుప్పించారు.
Translate this News: