Narendra Modi : లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ(BJP) ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలతో కలిసి మరోసారి పని చేస్తామనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Modi : ఎన్నికల వేళ దేశ ప్రజలకు మోదీ లేఖ.. ఏం రాశారంటే!
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు.
Translate this News: