PM Modi Bengal Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రూ.7,200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.అనంతరం బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్భవన్లో ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం సీఎం మమత మాట్లాడుతూ.. ఇది ప్రోటోకాల్ సమావేశమని, మర్యాదపూర్వక సమావేశమని అన్నారు. నేను ఎలాంటి రాజకీయ విషయాలను చర్చించలేదని… ఎందుకంటే ఇది రాజకీయ సమావేశం కాదు అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi Bengal Visit: మోదీతో దీదీ భేటీ…ఇది రాజకీయ సమావేశం కాదన్న మమతా.!
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రధాని రూ.7,200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాజ్ భవన్లో ప్రధానితో భేటీ అయిన మమతా ఇది రాజకీయ సమావేశం కాదన్నారు.
Translate this News: