లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కాగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని వెనక్కి వెళ్లిందని విమర్శించారు.
పూర్తిగా చదవండి..PM Modi: వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం : ప్రధాని మోదీ
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం జరిగిందని విమర్శించారు.
Translate this News: