చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం జరిగిన ఘటన వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందా..? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఇరు పార్టీ నేతలపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు..? పోలీసులు అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉన్నారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ ఘటనపై వారి ఇళ్లల్లో భయం పట్టుకుందా..? చంద్రబాబుపై అధికారులు ఎందుకు ఫైరయ్యారు. రక్షించాల్సిన వాళ్లే భయపడితే పరిస్థితి ఏంటి..? ఎంపీ కేశినేని ఎవరికి ఫిర్యాదు చేయబోతున్నారు..
పూర్తిగా చదవండి..రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది.. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం
శుక్రవారం పుంగనూరులో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఎంపీ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎంకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.
Translate this News: