ఆ భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు: ఎంపీ రెడ్డప్ప
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై రియాక్ట్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతోనే చంద్రబాబు.. ఈ దాడులు చేయిస్తున్నారని..