విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఉచితంగా స్కూటీలు

యూపీ ప్రభుత్వం మహారాణి లక్ష్మీభాయి అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించనుంది. ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీను అందించే పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కూడా కేటాయించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

New Update
Up Cm Yogiadityanath

Up Cm Yogiadityanath Photograph: (Up Cm Yogiadityanath)

విద్యార్థినుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను తీసుకొస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీని అందించే పథకాన్ని తీసుకురానున్నట్లు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. 2022లో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

ఉచిత స్కూటీ పథకానికి..

2025- 26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్‌ ఖన్నా ఉచిత బడ్జెట్‌న ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఉచిత స్కూటీ పథకం గురించి ప్రతిపాదించారు. బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.400 కోట్లు కూడా కేటాయించినట్లు యూపీ సీఎం తెలిపారు. అయితే ఉచిత స్కూటీ ఇచ్చే ఈ ప్రభుత్వ పథకానికి మహారాణి లక్ష్మీబాయి అని పేరు పెట్టినట్లు యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు