రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాయజీ షిండే.. ఏ పార్టీలో చేరారంటే ?

ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్‌ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్ల తెలుస్తోంది.

Shiyaji shinde
New Update

ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్‌ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు. ఇక త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. మరి మొదటిసారిగా ఎన్నికల్లో పోటి చేయనున్న షియాజీ షిండే ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి మరీ.  

Also Read: దారుణం.. చిరుత దాడిలో 8 ఏళ్ల చిన్నారి మృతి

 

#telugu-news #national-news #ncp #sayaji-shinde
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe