/rtv/media/media_files/2025/05/05/7nBEVYGnGi92XJUPAIUN.jpg)
Border
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్తో సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. రాజస్థాన్లో 1037 కిలోమీటర్లు వరకు ఉన్న పాకిస్థాన్ సరిహద్దును సీల్ చేశారు. సరిహద్దుల దగ్గర ఎవరైనా అనుమానంగా కనిపిస్తే మాత్రం వెంటనే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. జోధ్పుర్, బికనేర్, కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసి వేశారు.
ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
🔴#BREAKING | High alert in Rajasthan post Operation Sindoor: Border with Pakistan sealed, schools shut in various areas including Bikaner, Jaisalmer, Kishangarh and Jodhpur#OperationSindoor
— NDTV (@ndtv) May 8, 2025
ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
72 గంటల పాటు పాఠశాలలను..
గగనతలంలో యుద్ధవిమానాలతో గస్తీ కాస్తున్నారు. రాజస్థాన్తో పాటు పంజాబ్ సరిహద్దుల్లో కూడా ఇవే చర్యలు కొనసాగిస్తున్నారు. బోర్డర్కి ఆనుకుని ఉన్న ఆరు జిల్లాల్లోని పాఠశాలలను క్లోజ్ చేశారు. 72 గంటల పాటు ఫిరోజ్పుర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పుర్, తార్న్ తరన్ ప్రాంతాల్లో స్కూల్లను క్లోజ్ చేశారు. వెంటనే సిబ్బంది విధుల్లోకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
#BREAKING Amid rising tensions, the Union Home Ministry has directed all district collectors to coordinate with the Army and central agencies. Security has been tightened in Rajasthan’s border districts including Barmer, Jodhpur, Bikaner, and Jaisalmer. Hospitals are instructed… pic.twitter.com/76tKRsepp6
— IANS (@ians_india) May 8, 2025
ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!