పాకిస్థాన్ మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది. జమ్మూలో ఎయిర్పోర్టులో 8 మిసైల్స్,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది. S400, ఆకాష్ ఎయిర్ సిస్టమ్తో వీటిని కూల్చివేసింది.
telugu-news | rtv-news | national-news | india pakistan