Kedarnath pilgrimage: ఇండియాలో గుర్రాలకు అంతుచిక్కన వ్యాధి.. రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో మృతి

కేదార్‌నాథ్ యాత్రలో భక్తులను మోసుకెళ్లే గుర్రాలు అంతుచిక్కని వ్యాధితో మరణిస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే 14 గుర్రాలు మృత్యువాత పడ్డాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే మరణానికి కారణమని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

New Update
Horses Kedarnath Yatra

Kedarnath pilgrimage

Kedarnath Pilgrimage: దైవదర్శనాని భక్తుల్ని తీసుకెళ్లే గుర్రాలు అనారోగ్యం పాలవుతున్నాయి. చార్‌దామ్ యాత్రలో ఒకటైన కేదార్‌నాథ్ దేవాలయం తలుపులు ఇటీవల తెరుచుకున్నాయి. ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్యలో ఉండే ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే గుర్రాలు, కంచల గాడిదలు, డోలీలే మార్గం. భక్తులను మోసుకెళ్లే గుర్రాలు, కంచర్ల గాడిదలు అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే 14 గుర్రాలు మృత్యువాత పడ్డాయి. గుర్రాల మరణాలకు కారణాన్ని అన్వేషించేందుకు కేంద్రం నుంచి వెటర్నటీ టీం వచ్చింది.

Also Read: 2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం..

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే దానికి కారణమని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈక్వెన్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి కూడా అయిండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం కేదార్‌నాథ్ యాత్రలో గుర్రాలు, కంచర గాడిదల వినియోగంపై 24 గంటలు నిషేధం విధించింది. గతనెల 4వ తేదీన స్థానికంగా మొదటి ఈక్వైన్ ఇన్‌ఫ్లుయెంజా కేసు నమోదైంది. ఈ నెలాఖరుకి 16 వేల గుర్రాలకు పరీక్షలు నిర్వహించారు. వాటిలో 152 గుర్రాలకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. 

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు