నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
పూర్తిగా చదవండి..పాలు తాగుతున్న నంది విగ్రహం.. ఆశ్చర్యానికి లోనైన భక్తులు
Translate this News: