దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. ఢిల్లీ చలో పేరుతో రైతుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వస్తున్న రైతులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ అంశంపై కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పందించారు. కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం తీసుకురాలేమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Farmers Protest: MSP చట్టం హడావుడిగా తీసుకురాలేం: కేంద్రమంత్రి
కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం తీసుకురాలేమని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను వాడుకుంటున్నాయని అన్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే.. కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
Translate this News: