KCR in Chalo Nalgonda Meeting: చలో నల్గొండ సభలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ (Congress) చేస్తుందని అనియు మండిపడ్డారు. ఇప్పటి వరకు రైతు బంధు (Rythu Bandhu) ఎందుకు ఇవ్వలేదని అని ప్రశ్నించారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కోరుతామని కాంగ్రెస్ మంత్రి అంటున్నారని ఫైర్ అయ్యారు. రైతుల కాళ్లకు కూడా చెప్పులు ఉంటాయని.. వాళ్లకు కూడా కొట్టడం వచ్చని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..KCR: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
చలో నల్గొండ సభలో రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణలో నిమిషం పోనీ కరెంట్.. కాంగ్రెస్ హయాంలో గడియ గడియకు పోతుందని ఆరోపించారు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టి సభ నిర్వహించే దుస్థికి తెలంగాణకు వచ్చిందని ఫైర్ అయ్యారు.
Translate this News: