MRO Ramanaiah Killed in Visakhapatnam: విశాఖపట్నం కొమ్మాదిలో ఎమ్మార్వో రమణయ్య అన్యాయంగా చనిపోయారు. గుర్తు తెలియని మనుషులు చరణ్ క్యాసిల్లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh:విశాఖలో దారుణం..ఎమ్మార్వో హత్య..అదుపులో అనుమానితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. కొమ్మాది ఎమ్మార్వో రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా రాడ్లతో దాడి చేసి చంపారు. అనుమానితులగా భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: