Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) విమర్శల దాడికి దిగారు బీజేపీ (BJP) నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గత పది ఏళ్లుగా అధికారంలో ఉండి కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) తెలంగాణ సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. కరీంనగర్ (Karimnagar) రైల్వే స్టేషన్ ఆధునీకరణ, తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులను పరిశీలించిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: మేము గెలిచుంటే కేటీఆర్ను జైళ్లో పెట్టేవాళ్ళం.. బండి సంజయ్ గరం
కేసీఆర్ తెలంగాణ కోసం రక్తం చిందించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమే తప్ప రక్తం ఎక్కడిదని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లం అని అన్నారు.
Translate this News: