Richest Weddings: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ కీలకమైన ఘట్టం. ముఖ్యంగా మనదేశంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఘనంగా వివాహ వేడుకలు జరిపించేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. మరికొందరైతే అప్పులు తెచ్చి మరీ పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక మరకొందరు రిజిస్టర్ మ్యారెజ్ లాంటి సాధాసీదా వివాహాలు చేసుకుంటారు. ప్రస్తుతం ముకేష్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్లోని జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుక జరగనుంది. అలాగే జులై 12న వివాహం జరగనుంది. అయితే వివాహ వేడుకలు ప్రారంభం నుంచి ముగిసేవరకు మొత్తం రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇంత ఖర్చు అయితే.. దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా ఇది నిలిచిపోనుంది.
పూర్తిగా చదవండి..Richest Weddings: మనదేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిల్లు ఇవే..
మనదేశంలో పెళ్లికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం తమ స్తోమతకు మించి ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. అయితే మనదేశంలో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిల్ల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇందు కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
Translate this News: