Karnataka : ప్రపంచాన్ని పట్టి కుదేపిసిన కరోనా(Corona) మహమ్మారి తరువాత అనేక వైరల్ వ్యాధులు పుట్టుకొస్తున్నాయి, ఇవి ప్రజలను భయపెడుతున్నాయి. అటువంటి మరొక అంటు వ్యాధి ఉంది, దీని పేరు “మంకీ ఫీవర్”. కర్ణాటక(Karnataka) లోని శివమొగ్గ జిల్లాలో ‘కోతి జ్వరం’గా ప్రసిద్ధి చెందిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(Forest Disease) (KFD) కారణంగా 57 ఏళ్ల మహిళ మరణించింది.
పూర్తిగా చదవండి..Monkey Fever : మరోసారి కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య!
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. దీని కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సోమవారం నాడు మంకీ ఫీవర్ తో 57 ఏళ్ల మహిళ మృతి చెందింది.
Translate this News: