ED: రూ.63కోట్ల స్కామ్ బయటపెట్టిన ఈడీ.. బ్యాంక్ మాజీ చైర్మెన్ అరెస్ట్
కోపరేటివ్ బ్యాంక్లో రూ.63కోట్ల స్కామ్ను ఈడీ బయటపెట్టింది. లోకాయుక్త పోలీసులు దీనిపై చర్యలు తీసుకున్నారు. మాజీ ఛైర్మన్ మంజునాథ్ గౌడ్, శివమొగ్గ బ్రాంచ్ మేనేజర్ అకౌంట్ హోల్డర్స్కు తెలియకుండా వారి పేర్ల మీద గోల్డ్ లోన్ తీసుకున్నారు.