Manish Sisodia: జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా..

లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు.

Manish Sisodia: జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా..
New Update

Manish Sisodia: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam Case) 2023 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు సీసోడియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలలకు పైగా ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు జైలు నుంచి విడుదల కావడంతో ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు.

Also Read: RTV ‘ఆపరేషన్ దేశద్రోహం..’ ‘మేఘా’ పైకి సీబీ’ఐ’!

#delhi-liquor-scam-case #thihar-jail #manish-sisodia #national-news #telugu-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి