Manda Krishna Madiga: కన్నీరుమున్నీరైన మందకృష్ణ మాదిగ.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ..

మాదిగల విశ్వరూప మహాసభలో మందకృష్ణ మాదిగ కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంతో.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రధాని మోదీ భుజం తట్టి ఆయన్ను ఓదార్చారు.

Big News : మోదీ సంచలన నిర్ణయం..ఎస్సీ వర్గీకరణపై కమిటీకి ఆదేశం..!!
New Update

Manda Krishna Madiga: పరేడ్ గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంద కృష్ణ మాదిగ(. ప్రధాని నరేంద్ర మోదీ కౌగిలించుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మందకృష్ణ. సభావేదికపై ఆయన పక్కనే కూర్చుని ఏడ్చేశారు. దాంతో మందకృష్ణను ప్రధాని మోదీ ఓదార్చారు. ఆయన్ను తన గుండెలకు హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు మోదీ. భుజం తట్టి ధైర్యం చెప్పారు. మాదిగల విశ్వరూప మహా సభలో ఈ సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read:

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..

ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..

#telangana-elections #manda-krishna #telangana-politics #hyderabad #pm-narendra-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe