Mohamed Muizzu : భారత్ – మాల్దీవుల(India – Maldives) మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయుజ్జూ గతంలో ఓసారి భారత సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రకటించన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత బలగాల ఉనికి గురించే ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు.
పూర్తిగా చదవండి..India – Maldives : ఆ రోజున భారత బలగాలు మాల్దీవులను వదిలి వెళ్తాయి: మయిజ్జూ
మే 10వ తేదీ నాటికి భారత దళాలు ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ ఆ దేశ పార్లమెంట్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మార్చి 10 నాటికి బలగాలు బయలుదేరుతాయని.. మిగిలిన సైనికులు మే 10 నాటికి పూర్తిగా వెళ్లిపోతారని పేర్కొన్నారు.
Translate this News: