Health News: నాలుగేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 70.36 కోట్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడగా, వారిలో 69.86 లక్షల మంది మరణించారు. ఇక ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారిని ఇంకా తీవ్రమైన సమస్యలకు వెంటాడుతున్నాయి. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ కారణంగా ప్రజల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏడాదికి పైగా గుండె, జీవక్రియ, మెదడుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Health News: కరోనా బాధితులకు షాకింగ్ న్యూస్.. వెంటనే డాక్టర్ను కలవండి!
కరోనా బాధితులపై వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో 49.3 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారట. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ జనాభాలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నాయి.
Translate this News: