🔴Live News Updates: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

TG 10th Exams: నల్గొండలో 10th పేపర్ లీక్.. ఆరుగురు అరెస్ట్!

నల్గొండ నకిరేకల్‌లో 10వ తరగతి పేపర్ లీక్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనే ఎంఈవో ఫిర్యాదుపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

Paper Leak: ఇంటర్ పరీక్ష పేపర్ లీక్.. ఎక్కడంటే

TG 10th Exams: నల్గొండ నకిరేకల్‌లో 10వ తరగతి పేపర్ లీక్ రాష్ట్రం వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనే ఎంఈవో ఫిర్యాదుపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలో..

ఈ మేరకు నకిరేకల్ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ఈ జరిగిన చోటు చేసుకుంది. శుక్రవారం పరీక్షాకేంద్రంలోకి అక్రమంగా చొరబడిన కొంతమంది ఒక విద్యార్థి దగ్గరున్న ప్రశ్న పత్రాలను ఫొటో తీశారు. అనంతరం ఆ ప్రశ్నలకు సమాధానాలు సేకరించి, వాటిని జిరాక్స్‌ తీయించి విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నించారు.

Also Read: బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు

ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ ఎ.రాజశేఖర్‌ తెలిపారు. నిందితులంతా నకిరేకల్‌కు చెందిన ప్రైవేటు టీచర్‌ గుడుగుంట్ల శంకర్, జిరాక్స్‌ నిర్వాహకుడు బ్రహ్మదేవర రవిశంకర్, చిట్ల ఆకాశ్, బండి శ్రీను, చిట్ల శివ, ఒక బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుల వద్ద  5 సెల్‌ఫోన్‌లు, జిరాక్స్‌ మిషన్, కంప్యూటర్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Also Read: Italy: ఆ ప్రాంతంలో స్థిరపడితే కనుక రూ. 92 లక్షలు మీవే !

 

  • Mar 24, 2025 16:33 IST

    కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు!

    పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెంచింది.

    parliament salary's



  • Mar 24, 2025 13:36 IST

    స్టార్‌ క్రికెటర్‌కు గుండెపోటు.. మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే..

    బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

    Tamim Iqbal
    Tamim Iqbal

     



  • Mar 24, 2025 13:36 IST

    Crime: అయ్యే బిడ్డా.. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన దుర్మార్గుడు!

    హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ రియా కుమారి చనిపోయింది. నిందితుడు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన హేమ్‌బ్రోమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

    telangana-psycho-serial-killer-arrested-in-hyderabad-police-arrested-psycho-serial-killer-mylardevpalli-double-murder-case



  • Mar 24, 2025 09:56 IST

    Hamas: హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు.. కీలక నేతలు మృతి!

    హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది.ఈ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

    hamas



  • Mar 24, 2025 09:55 IST

    వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు..

    ఐపీఎల్‌ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి.

    VIGNESH PUTHUR
    VIGNESH PUTHUR Photograph: (VIGNESH PUTHUR)

     



  • Mar 24, 2025 09:03 IST

    Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

    ఖతార్‌లో టెక్ మహీంద్రా సీనియర్ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్టయ్యారు. గుజరాత్‌కు చెందిన ఆయనను డేటా చౌర్యం కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుప్తా అరెస్టుపై టెక్ మహీంద్రా గ్రూప్ స్పందించింది.

     Arrest
    Arrest

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు