New Update
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Jan 19, 2025 11:05 IST
రక్తం పీల్చుతున్న లోన్ యాప్.. ఉన్మాద వేధింపులకు మరో ప్రాణం బలి.. మీరు ఈ తప్పు చేయకండి
-
Jan 19, 2025 11:04 IST
ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయాన్ని మింగేస్తోంది!
-
Jan 19, 2025 11:03 IST
సుప్రీం కోర్టు జడ్జిల కాల్చివేత
ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది
-
Jan 19, 2025 11:03 IST
ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి, ఇప్పటికీ తేడా ఏంటంటే?
-
Jan 19, 2025 11:01 IST
లాభాల ఆశ చూపి.. రూ.15 కోట్లు టోకరా
-
Jan 19, 2025 11:00 IST
నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి!
-
Jan 19, 2025 10:59 IST
Saif Ali Khan: దాడి కేసులో కీలక మలుపు.. అసలైన నిందితుడు అరెస్టు
-
Jan 19, 2025 10:58 IST
RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!
-
Jan 19, 2025 10:57 IST
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.
-
Jan 19, 2025 10:56 IST
చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
తాజా కథనాలు