పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఆ నిందితుడిని ఉరి తీయాలన్నారు. దోషిని ఉరి తీస్తేనే దాని నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. అలాగే ఏ ఒక్క అమాయకుడిని శిక్షించకూడదని తెలిపారు. పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలకు సంబంధించి అన్ని పత్రాలు సీబీఐకి అప్పగించామని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Mamta Benarjee: వైద్యురాలి ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. ఏమన్నారంటే ?
కోలకతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడ్డ ఆ నిందితుడిని ఉరి తీయాలన్నారు. దోషిని ఉరి తీస్తేనే ఇలాంటి నేరాలు చేయకుండా ప్రజల్లో భయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఏ ఒక్క అమాయకుడిని శిక్షించరాదన్నారు.
Translate this News: