Kishan Reddy: హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని, తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు విచ్చలవిడిగా ఉండేవారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) విమర్శలు గుప్పించారు. ఆదివారం బీజేపీ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన నరేంద్రమోడీ రాకతో దేశంలో శాంతి భద్రతలు పెరిగాయన్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. అక్కడ కూర్చొని రిమోట్ నొక్కారంటూ
హైదరాబాద్ గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్, లుంబిని పార్క్ బాంబు బ్లాస్ట్ లపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో ఉగ్రవాదులు పాకిస్థాన్ లో కూర్చొని రిమోట్ నొక్కితే ఇక్కడ బాంబులు పేలాయన్నారు. కానీ మోడీ రాకతో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించామన్నారు.
Translate this News: