Hyderabad : ఈసారి కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారనే ఆరోపణలపై బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ బీఆర్ఎస్(BRS) నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. అలాంటి ఉద్దేశం బీజేపీకి లేదని, అలాగే బీఆర్ఎస్ తో దోస్తీ చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు.
పూర్తిగా చదవండి..TS News : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి!
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారనే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. బీజేపీకి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Translate this News: