సీఎం కేసీఆర్ ఓ పెద్ద తాగుబోతుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన పార్టీకి తానే మంట పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకొని పేదల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దీనిని గమనించాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: కేసీఆర్ ఓ తాగుబోతు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత హామీలను నెరవేర్చలేని సీఎం.. మళ్లీ కొత్త హామీలు ఇవ్వడానికి సిద్ధమయ్యరని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
Translate this News: