Man Died Due to Election Betting: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బెట్టింగ్కు పాల్పడి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వైసీపీ గెలుస్తుందని ఏకంగా రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టి.. చివరికి వాటిని చెల్లించే స్థోమత లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఏలూరు జిల్లాలోని నూజివీడు (Nuzivid) మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్రెడ్డి (52) ఏడో వార్డు సభ్యునిగా ఉన్నాడు. ఆయన భార్య సర్పంచ్. దంపతులిద్దరూ కూడా వైసీపీ మద్దతుదారులే.
పూర్తిగా చదవండి..AP: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ
ఏపీలో ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్రెడ్డి.. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ వేశాడు. చివరికి పార్టీ ఓడిపోవడంతో డబ్బులు కట్టలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Translate this News: