ఝూర్ఖండ్లో కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రే అరెస్టు కావడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం అనంతరం ఈరోజు ( శుక్రవారం) ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ పార్టీల ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించారు. మరో రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Jharkhand Politics: హైదరాబాద్కు చేరుకున్న ఝూర్ఖండ్ ఎమ్మెల్యేలు.. ప్లాన్ ఇదే..
ఝార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో.. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో కాంగ్రెస్, జేఎంఎం పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకున్నారు. బల నిరూపణ తేదీ ఖరారయ్యేవరకు ఇక్కడే ఉండనున్నారు.
Translate this News: