ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి(AP CM Jagan) సన్నిహిత కంపెనీ అయినటువంటి కడప శివారులోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ (Shirdi Sai Electricals) పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య తెలంగాణ నుంచి వచ్చిన అధికారులు ఆ సంస్థకు సంబంధించిన కర్మాగారం వద్దకు చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..IT Raids: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్పై ఐటీ రైడ్స్ – రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!
నగర శివారులోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పై ఐటీ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఈ కంపెనీ సీఎం జగన్ కి సన్నిహిత కంపెనీ అని సమాచారం.
Translate this News: