కాంగ్రెస్ నేతల ఇళ్ళను జల్లెడపడుతున్నారు ఐటీ అధికారులు. ఇన్నటి నుంచి వరుసపెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న పారిజాత, కేఎల్ఆర్ ఇళ్ళల్లో పోదాలు చేస్తే ఈరోజు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అతని ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.నార్సింగ్లోని కేఎల్ఆర్ ఇంట్లోనూ ఈరోజు మళ్ళీ ఐటీ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో కీలక పత్రాలను గుర్తించామని ఆఫీసర్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..IT raids:పారిజాత, కెఎల్ఆర్ ఇళ్ళల్లో దొరికిందెంత?
కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ వేట ఇవాళ కూడా కొనసాగుతోంది. నిన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి, కేఎల్ఆర్ ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు. ఈరోజు జనారెడ్డి తనయుడు రఘువీర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.
Translate this News: