ISRO : సరికొత్త ప్రయోగాలతో సంచలనం సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రోజురోజుకూ దూసుకుపోతోంది. చంద్రయాన్-3(Chandrayan-3) సక్సెక్ కావడం, అలాగే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కూడా విజయవంతం కావడంతో జోష్లో ఉన్న ఇస్రో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..ISRO : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు.
Translate this News: