రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముదురుతున్నది. రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జిను ఉక్రెయిన్ పేల్చేసింది. నీటిలో బాంబ్ పెట్టి ఉక్రెయిన్ ఆర్మీ భారీ పేలుడు జరిపింది. బ్రిడ్జి పిల్లర్లకు 11 వందల కేజీల TNT బాంబు అమర్చారు. ఇప్పటివరకూ ఉక్రెయిన్ 3 సార్లు బ్రిడ్జిని కూల్చివేసింది. క్రిమియా - రష్యా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
రష్యా ఉక్రెయిన్పై ప్రతీకార దాడికి దిగింది. 24 గంటల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికుల మృతి చెందినట్లు సమాచారం. కివ్లో డ్రోన్లు, క్షిపణులు, ఆర్మీ వాహనాలు ధ్వంసమైయ్యాయి. యుద్ధంలో ఇప్పటి వరకు లక్షమంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్పై దాడులతో పుతిన్ ఉగ్రరూపం చూపిస్తున్నాడు.
attack on Russia | ukrine war | Attack On Russia Submarine Base | russia war ukraine | ukraine vs russia war | latest-telugu-news