Russia-Ukraine War | భారత్ కు కష్టాలు తప్పవు | Donald Trump Big Warning To PM Modi | Putin | RTV
రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జిను ఉక్రెయిన్ పేల్చేసింది. నీటిలో బాంబ్ పెట్టి ఉక్రెయిన్ ఆర్మీ భారీ పేలుడు జరిపింది. బ్రిడ్జి పిల్లర్లకు 11 వందల కేజీల TNT బాంబు అమర్చారు. ఇప్పటివరకూ ఉక్రెయిన్ 3 సార్లు బ్రిడ్జిని కూల్చివేసింది.
ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. ఉక్రెయిన్పై 69 క్షిపణులు, 298 డ్రోన్లతో మొత్తం 37 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.