/rtv/media/media_files/2025/06/25/china-virus-2025-06-25-15-40-42.jpg)
యావత్తు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ చైనాలోనే పుట్టింది. ఈ వైరస్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయితే చైనాలో ఇప్పుడు కొత్తగా మరో 22 వైరస్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్లు కరోనా కంటే డేంజర్ అని అంటున్నారు. ఒకవేళ సోకితే తప్పకుండా ప్రాణాలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల్లో 22 ప్రాణాంతక వైరస్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 142 గబ్బిలాల మూత్రపిండాలపై పరిశోధనలు చేసి 22 వైరస్లను గుర్తించారు. గబ్బిలాలు పండ్లు, కూరగాయలను తినడం వల్ల వైరస్ వాటి నుంచి వ్యాప్తి చెందుతుంది. అలాగే గబ్బిలాల మూత్రం నుంచి కూడా ఈ వైరస్ మానవులకు వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
#FPWorld Chinese researchers have identified 22 new viruses in kidney tissues from 142 bats. Two of them resemble Hendra and Nipah henipaviruses, which can cause severe brain inflammation and respiratory illnesshttps://t.co/xRZR1zirJU
— Firstpost (@firstpost) June 25, 2025
ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?
వైరస్లు ఎందుకు ప్రమాదకరమైనవి?
ఈ వైరస్లు గబ్బిలాల మూత్రపిండాలలో కనుగొన్నారు. వీటివల్ల ఇంకా తీవ్రమైన వ్యాధులు వచ్చి ప్రాణాల కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు కనుగొన్న 22 వైరస్లో రెండు హెనిపా, నిపా వైరస్లు. ఇవి ఈజీగా మానవులను చేరుకుని అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!
Хятадын сарьсан багваахайнаас 22 шинэ вирус илэрсэн бөгөөд үүний дотор үхлийн аюултай Хендра, Нипах хенипавирустай төстэй хоёр вирус олджээ. pic.twitter.com/qNI1twIes5
— Science 𝕏 Crypto 🇲🇳 (@BatchukaO) June 25, 2025
ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!