BREAKING: గాజాలో హస్పిటల్‌పై ఇజ్రాయిల్ దాడి

ఇజ్రాయిల్ గాజాపై మారణఖాండ కొనసాగిస్తూనే ఉంది. సోమవారం గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. 

New Update
attack on hospital

attack on hospital

ఇజ్రాయిల్ గాజాపై మారణఖాండ కొనసాగిస్తూనే ఉంది. సోమవారం గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో రాయిటర్స్ జర్నలిస్ట్ హతేమ్ ఖలీద్ ఒకరు. అలాగే స్థానికంగా ఉండే అతని ఫోటోగ్రాఫర్ కూడా అని అధికారులు తెలిపారు. 

గత వారం, ఇజ్రాయెల్ ఆర్మీ గాజా సిటీని స్వాధీనం చేసుకునే ఆపరేషన్ మొదటి దశలను ప్రకటించింది. పదివేల మంది రిజర్విస్టులను పిలిపించింది, అయితే బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల యుద్ధాన్ని నిలిపివేయడానికి కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిగణించింది.

Advertisment
తాజా కథనాలు