/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ను వరుస భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఆ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లు తెలుస్తోంది. మే 5, 10 తేదీల్లోనూ పాకిస్తాన్లో భూప్రకంపనలు సంభవించాయి. గత వారం రోజుల్లో ఇది మూడవ భూకంపం. వరుసగా భూకంపాలు వస్తుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read : DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే
Also Read : అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!
EQ of M: 4.6, On: 12/05/2025 13:26:32 IST, Lat: 29.12 N, Long: 67.26 E, Depth: 10 Km, Location: Pakistan.
— National Center for Seismology (@NCS_Earthquake) May 12, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0@DrJitendraSingh@OfficeOfDrJS@Ravi_MoES@Dr_Mishra1966@ndmaindiapic.twitter.com/x6TpdHyX6U
Also Read : ధోనీ వల్లే నా కెరీర్ ఎండ్.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు
Also Read : మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!
telugu-news | telugu breaking news