Karimnagar : కరీనంగర్ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలిక(Inter Student) పై నలుగురు యువకులు అత్యాచారం(Rape) చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ అమ్మాయికి చొప్పదండి యువకుడితో ఇన్స్టా(Instagram)లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి తిరిగారు. అయితే ఆ యువకుడు.. ఆమెతో దిగిన ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీన్ని కూడా సెల్ఫోన్లో చిత్రీకరించి ఈ విషయాన్ని అతడు స్నేహితులకు చెప్పాడు.
పూర్తిగా చదవండి..Telangana : ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం
కరీనంగర్ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేయడం కలకలం రేపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Translate this News: