Infant Died: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గర్భిణీ శిరీష డెలివరీ కోసం సోమవారం మాతా శిశు ఆస్పత్రికి వెళ్లింది. గర్భిణీకి సోమవారం రాత్రి ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇద్దరు పిల్లలు జన్మించినట్లు, వారిలో ఒకరు బాబు, మరోకరు పాప ఉన్నట్లు తెలిపారు. తల్లి పిల్లల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత పసికందుకు వాంతులు, విరేచనాలు అవుతుండటంతో చిన్నారి బంధువులు డాక్టర్ వద్దకు వెళ్లగా.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఇంకా డాక్టర్ రాలేదని చెప్పారు.
పూర్తిగా చదవండి..Bhadradri Kothagudem District: వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఆస్పత్రి సూపరిండెట్ పసికందు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Translate this News: