ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక భారత్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెలరేగారు. మొదట బుమ్రా ఫస్ట్ వికెట్ తీయగా.. అనంతరం మహ్మద్ సిరాజ్ ఓకే ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. ఓదశలో మెండీస్ ఆదుకుంటాడని చూసినా హార్డిక్ పాండ్యా బౌలింగ్లో అతను కూడా వెనుదిరిగాడు. అనంతరం లంక తన చివరి మూడు వికెట్లను సైతం తర్వత్వరగా కోల్సోయింది. దీంతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్ప కూలింది.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: భారత్ గ్రాండ్ విక్టరీ
ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది.
Translate this News: