TG News: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్లో మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పోలీసు శాఖ 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. వాటిని ఈ కింద తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..TG News: హైదరాబాద్ పోలీసుల అలర్ట్.. నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.
Translate this News: