Andhra Pradesh: ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు..

ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ఒక్కొక్క బదిలీకి రూ.3 నుంచి 4 లక్షలు తీసుకొని బదిలీ చేసినట్లు మంత్రి నారా లోకేష్‌కు పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బదిలీలను రద్దు చేసింది.

Andhra Pradesh: ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు..
New Update

ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్క బదిలీకి రూ.3 నుంచి 4 లక్షలు తీసుకొని బదిలీ చేసినట్లు పలువురు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ అనంతరం బదిలీల రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

Also read: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

#andhra-pradesh #telugu-news #nara-lokesh #govt-teachers #transfers #tecahers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe