ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఎందరో సామాన్యులు ప్రాణాలు విడిచిన ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. కానీ ఇక్కడ ఓ రాజకీయ నాయకుని కుమారుడు కూడా ఆసుపత్రిలో బెడ్ ఖాళీ లేక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్నవూలో జరిగింది. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా.
పూర్తిగా చదవండి..రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి?
దవాఖానాలో బెడ్ లేక ఉత్తర్ ప్రదేశ్ లఖ్నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
Translate this News: