Khammam News: మద్యం మత్తులో ఖమ్మం ఖమ్మంలో నడిరోడ్డుపై రెండు గ్యాంగులు పొట్టు పొట్టు కొట్టుకున్నాయి. రేవతి గ్యాంగ్ Vs తెల్దారుపల్లి యూత్ గ్యాంగ్ అనే రెండు గ్యాంగ్లు కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్లాటలో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఆస్పత్రి దగ్గరకు వచ్చిన రేవంతి సెంటర్ గ్యాంగ్ కర్రలతో తెల్దారుపల్లి గ్యాంగ్పై దాడికి దిగింది.
పూర్తిగా చదవండి..Khammam: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. సీపీ సీరియస్
రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాట ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసింది. మద్యం మత్తులో రేవతి, తెల్దారుపల్లి యూత్ గ్యాంగ్ ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. అడ్డు వచ్చిన SI పై దాడి చేయగా.. ఆయనకు గాయాలు అయ్యాయి. దీనిపై సీపీ సునీల్దత్ సీరియస్ అయ్యారు.
Translate this News: