Road accident : మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో ఘెర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేంగంగా వచ్చిన ట్రక్కు ముందున్న కారును ఓవర్ టేక్ చేసేందకు ప్రయత్నించే క్రమంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆరు వాహనాలు ఒకేసారి ఒకదానిని ఒకటి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి అక్కడిక్కడే నలుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
పూర్తిగా చదవండి..మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: