Green Climate Team : ఓటర్లు(Voters) అందరూ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో(NGO) వ్యవస్థాపక కార్యదర్శి జె.వి రత్నం(JV Ratnam) పిలుపునిచ్చారు. గురువారం జివిఎంసి ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద భారత ఎన్నికల సంఘం(Election Commission of India) తరఫున స్వీప్ కార్యక్రమాన్ని ప్యీపుల్స్ పవర్, ఎఎస్ కె ఫౌండేషన్, సీఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్జీవలోలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
పూర్తిగా చదవండి..Vote Value: ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి.. గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రచారం!
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి రత్నం కీలక పిలుపునిచ్చారు. ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. ఈసీ ఆద్వర్యంలో చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో.. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Translate this News: